17, సెప్టెంబర్ 2010, శుక్రవారం
విద్రొహానికి విత్తనం సెప్టెంబర్ 17
నవంబర్ 1కు సెప్టెంబర్ 17 తల్లిలాంటిదే , మొదటిది తెలంగాణకు కటిక చీకటి రోజు అది 1956 ది. దీనిని కన్న తల్లే సెప్టెంబర్ 17 ,1948. హైదరాబాద్ ఒక స్వతంత్ర దేశాన్ని భారత దేశం దాడి చేసి కలుపుకున్నది. దీని వల్ల మాకేమి వచ్చింది .అప్పుడే పరాయి వాళ్ళం అయిపోయాము . అతరువాత తెలిసిందే అన్ద్రోల్లు తెలుగు తెలుగు అని తెగులు పట్టిచిండ్రు. భారత్ లో కలిపిన జాతీయత నే మాకు అన్ద్రోల్లకు పొత్తు పెట్టిచ్చింది .అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణాను నిట్ట నిలువు ముంచింది. అందుకే సెప్టెంబర్ 17 విద్రోహానికి ఇత్తునం పడ్డ రోజు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి